Publication

Byline

Location

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి వేల కోట్లు మళ్లిస్తున్నారు : కేటీఆర్

భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి తన బినామీ కంపెనీకి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. KLSR కంపెనీ అవ... और पढ़ें


జీహెచ్ఎంసీ : ప్రాపర్టీ ట్యాక్స్, కరెంట్, వాటర్ బిల్లుల కోసం కామన్ పే బిల్ యాప్

భారతదేశం, ఫిబ్రవరి 3 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్, విద్యుత్ బిల్లులను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూసుకోవడానికి, చెల్లించడానికి అనుమతించే ఉమ్మడి బిల్లింగ్ వ్యవస్... और पढ़ें


ప్రాజెక్టులు, మెట్రో రైల్‌టేకోవర్ నిధుల కోసం ప్లాన్.. మరోసారి హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం!

భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ల విస్తరణ, మెట్రో రైలుటేకోవర్‌ ఖర్చులకు నిధులను సమీకరించడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మరోసారి ప్లాట్ల వేల... और पढ़ें


ఫోన్ ట్యాపింగ్ కేసుపై సజ్జనార్ కామెంట్స్.. అలా ఎలా అంటారన్న హరీష్ రావు

భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు(సిట్‌)కి నాయకత్వం వహిస్తున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోషల్ మీడియా పోస్ట్‌పై హరీష్ రావు స్పందించారు. ప్రస్తుతం దర్యా... और पढ़ें


ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పిలిస్తే వెళ్తా.. మా ఫోన్లూ ట్యాప్ చేశారు : కవిత

భారతదేశం, ఫిబ్రవరి 2 -- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్పే ఉంటారని భావిస్తున్నట్టుగా కవిత పేర్కొన్... और पढ़ें


హద్దు మీరిన అభిమానం.. రామ్ చరణ్‌ ఆసుపత్రిలోకి వెళ్తుండగా సెల్ఫీలు అడిగిన ఫ్యాన్స్!

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ రోజుల్లో అభిమానుల అభిమానంతో సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అత్యుత్సాహంతో సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ మీద ప్రభావం చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఫలితంగా తీవ్ర గందరగోళం నెలకొంట... और पढ़ें


కేసీఆర్ సిట్ విచారణ.. పోలీసులకు ఇంటెలిజెన్స్ చీఫ్ మెసేజ్

భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ చేస్తోంది. నందినగర్‌లోని ఆయన నివాసానికి పిలిపించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిఘా న... और पढ़ें


ఫోన్ ట్యాపింగ్ కేసు : సంతోష్‌ రావును 7 గంటలకుపైగా విచారించిన సిట్

భారతదేశం, జనవరి 28 -- ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరయ్యారు. ఏడు గంటలకు పైగా ఆయనను అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 3 ... और पढ़ें


హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షా 80 వేల వరకు జీతం.. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

భారతదేశం, జనవరి 27 -- నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్(MANAGE)లో పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్... और पढ़ें


వికసిత్ భారత్‌కు అనుగుణంగా తెలంగాణ దార్శనికత : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్

భారతదేశం, జనవరి 26 -- 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక... और पढ़ें